నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడవు..

by Rajesh |
నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడవు..
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మే 1న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 625 నామినేషన్లు నమోదు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 4,120, 25 ఎంపీ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.

Next Story

Most Viewed